ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మల్లికార్జున్ ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి
Posted On:
02 OCT 2025 11:01AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరలోనే సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా రాసిన ఒక సందేశంలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఖర్గే గారితో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను, త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను.
ఆయన దీర్ఘాయుష్షుతో, శ్రేయస్సుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.
@kharge”
(Release ID: 2174121)
Visitor Counter : 2