ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
28 SEP 2025 9:08PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ..:
‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారితో సమావేశమయ్యాను. అనేక విషయాలపై ఆయనతో సమగ్రంగా చర్చించాను.
@VPIndia
@CPR_VP” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2172577)
आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam