ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ
Posted On:
28 SEP 2025 9:08PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ..:
‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారితో సమావేశమయ్యాను. అనేక విషయాలపై ఆయనతో సమగ్రంగా చర్చించాను.
@VPIndia
@CPR_VP” అని పేర్కొన్నారు.
(Release ID: 2172577)
Visitor Counter : 3