ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2025 9:08PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ..:


‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ గారితో సమావేశమయ్యానుఅనేక విషయాలపై ఆయనతో సమగ్రంగా చర్చించాను.
@VPIndia
@CPR_VP” 
అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2172577) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam