ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
26 SEP 2025 8:51AM by PIB Hyderabad
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. సుదీర్ఘ జీవనంలో మన దేశానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా మనం స్మరించుకుందాం.’’
***
(Release ID: 2171971)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam