ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2025 8:08AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
ఎక్స్లో ప్రధానమంత్రి ఒక వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఇలా పేర్కొన్నారు:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు దేవీ మాత నాలుగో అవతారం ‘కూష్మాండ మాత’కు నేను ప్రణమిల్లుతున్నాను. సూర్యునితో సమానంగా దేదీప్యమానంగా భాసిస్తున్న అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదంగా సంపన్నతతో పాటు ప్రసన్నతను ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆమె దివ్యానుగ్రహం ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రకాశవంతం చేయు గాక.
https://www.youtube.com/watch?v=K80a0dZzyKM”
(రిలీజ్ ఐడి: 2171107)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam