ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భంగా రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 SEP 2025 9:10AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భంగా రెండో రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించారు.
ఎక్స్లో ప్రధానమంత్రి ఒక వీడియోను ప్రజలతో పంచుకొంటూ:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు బ్రహ్మచారిణి మాత చరణాలకు కోటి కోటి వందనాలు. అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదాలుగా సాహసంతో పాటు సంయమనాన్నీ అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2169989)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam