ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిడే మహిళా గ్రాండ్ స్విస్ - 2025 విజేతగా వైశాలి రమేశ్బాబు.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2025 8:47AM by PIB Hyderabad
ఫిడే మహిళా గ్రాండ్ స్విస్ - 2025లో వైశాలి రమేశ్బాబు విజేతగా నిలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలను తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘గొప్ప విజయమిది. వైశాలి రమేశ్బాబుకు అభినందనలు. ఆమెకున్న అభినివేశం, అంకిత భావం ఇతరులకు మార్గదర్శకమవుతాయి. రాబోయే కాలంలో కూడా ఆమె రాణించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’
@chessvaishali
(రిలీజ్ ఐడి: 2167360)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada