ప్రధాన మంత్రి కార్యాలయం
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్తో ప్రధానమంత్రి భేటీ
Posted On:
09 SEP 2025 11:02PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారిని కలిసి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశాను.
@CPRGuv”
(Release ID: 2165194)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam