ప్రధాన మంత్రి కార్యాలయం
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2025 8:31AM by PIB Hyderabad
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పవిత్రమైన రోజు మన సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నాను. దయ, సేవా భావం, న్యాయం వంటి విలువలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలవాలి’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఎక్స్లో పోస్టు చేసిన సందేశం..
‘‘మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శుభాకాంక్షలు.
ఈ పవిత్ర దినం మన సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరుణ, సేవ, న్యాయం వంటి విలువలు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తాయి.
ఈద్ ముబారక్’’
(రిలీజ్ ఐడి: 2164289)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam