భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025కు సంబంధించి పరిశీలకులను నియమించిన ఎన్నికల సంఘం

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2025 8:08PM by PIB Hyderabad

 1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద పొందిన అధికారాలకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐరాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా కలిగిన ఇద్దరు అధికారులను పరిశీలకులుగా నియమించింది.

2. 2025 ఆగస్టు 7న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ఓట్ల లెక్కింపు 2025 సెప్టెంబర్ 9న జరగనుందిఈ కింది అధికారులను పరిశీలకులుగా నియమించారు.

3. కింది అధికారులను పరిశీలకులుగా నియమించారు:

* శ్రీ సుశీల్ కుమార్ లోహానిఐఏఎస్ (ఒడిశా: :1995), అదనపు కార్యదర్శిపంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ.

* శ్రీ డీఆనందన్ఐఏఎస్ (సిక్కిం: 2000), అదనపు కార్యదర్శివ్యయ విభాగంఆర్థిక మంత్రిత్వ శాఖ.

4. శ్రీ నితిన్ కుమార్ శివదాస్ ఖాడేఐఏఎస్ (అస్సాం-మేఘాలయ: 2004), సంయుక్త కార్యదర్శిభూ వనరుల శాఖగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. ఈయనను రిజర్వ్ జాబితాలో ఉంచారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2159575) సందర్శకుల సూచీ సంఖ్య : : 37
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Gujarati