ప్రధాన మంత్రి కార్యాలయం
నవ్రోజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
16 AUG 2025 1:03PM by PIB Hyderabad
పార్శీ నూతన సంవత్సరమైన నవ్రోజ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
"పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశానికి పార్శీలు చేసిన కృషి పట్ల మనం అందరం గర్విస్తున్నాం. ఈ సంవత్సరం అందరికీ ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. నవ్రోజ్ ముబారక్! "
****
MJPS/SR
(Release ID: 2157252)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada