ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని శ్రీ పీ.వీ. నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

Posted On: 28 JUN 2025 11:19AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాజీ ప్రధాని శ్రీ పీ.వీనరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారుఆర్థికరాజకీయ పరివర్తనకు సంబంధించిన కీలక దశలో దేశానికి అభివృద్ధి మార్గాన్ని చూపిన ఆ మహనీయుని సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.

ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:

"శ్రీ పి.వినరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నానుమన దేశ అభివృద్ధికి కీలక దశలో చక్కని మార్గదర్శనం అందించిన ఆయన దార్శనిక నాయకత్వం పట్ల యావత్ భారతం కృతజ్ఞతతో ఉందిఆయన తన తెలివితేటలుజ్ఞానంపాండిత్యంతో అశేష జనాదరణ పొందారు."


(Release ID: 2140512)