ప్రధాన మంత్రి కార్యాలయం
బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
12 MAY 2025 8:47AM by PIB Hyderabad
పవిత్రమైన బుద్ధ పూర్ణిమ పర్వదిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
"బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు. సత్యం, సమానత్వం, సామరస్యం అనే సూత్రాలను బోధించే బుద్ధుని సందేశాలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి. త్యాగం, తపస్సుకు అంకితమైన ఆయన జీవితం ప్రపంచాన్ని కరుణ.. శాంతి మార్గంలో నడిచేందుకు సదా ప్రేరేపిస్తూనే ఉంటుంది."
***
(Release ID: 2128301)
Visitor Counter : 2
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam