రాష్ట్రపతి సచివాలయం
పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2025 7:15PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరిగిన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరయ్యారు. భారత అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్, గోవా శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ జాషువా డి సూజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2124778)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31