ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో మహారాష్ట్ర గవర్నర్ భేటీ
Posted On:
15 APR 2025 1:55PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రధానమంత్రితో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
ఎక్స్ సామాజిక వేదికపై పోస్ట్ చేసిన ప్రధానమంత్రి కార్యాలయం..
“మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్@CPRGuv, ప్రధానమంత్రి @narendramodi తో భేటీ అయ్యారు”, అని పేర్కొంది.
(Release ID: 2121996)
Visitor Counter : 5