ప్రధాన మంత్రి కార్యాలయం
హనుమజ్జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
12 APR 2025 9:17AM by PIB Hyderabad
హనుమజ్జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు హనుమజ్జయంతి పర్వదినం... ఈ సందర్భంగా దేశ ప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు. ఆ సంకటమోచనుడి ఆశీర్వాదాలతో మీరంతా సదా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2121166)
Visitor Counter : 17
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam