ప్రధాన మంత్రి కార్యాలయం
నవ సంవత్సర్, ఉగాది, సజిబు చిరోబా, గుడి పడ్వా, చెతి చంద్, నవ్రేహ్ల సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
30 MAR 2025 11:40AM by PIB Hyderabad
ఇవాళ జరుపుకొంటున్న నవ సంవత్సర్, ఉగాది, సజిబు చిరోబా, గుడి పడ్వా, చెతి చంద్, నవ్రేహ్ల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామజి మాధ్యమం ‘ఎక్స్’లో విడివిడి పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు.
“దేశవాసులందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు మీ అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చి, అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంలో కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను.”
“ Wishing you all a Happy Ugadi!”
“ಎಲ್ಲರಿಗೂ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು!”
“అందరికీ ఉగాది శుభాకాంక్షలు!”
“Sajibu Cheiraoba wishes!”
“Gudi Padwa greetings to everyone!”
“सर्वांना गुढी पाडव्याच्या शुभेच्छा!”
“Best wishes on Cheti Chand!”
“Navreh Poshte!”
***
MJPS/SR
(Release ID: 2116809)
Visitor Counter : 33
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam