ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘రైసినా డైలాగ్ 2025’ కు హాజరైన ప్రధానమంత్రి

Posted On: 17 MAR 2025 10:29PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఈరోజు ‘రైసినా డైలాగ్ 2025’ కార్యక్రమానికి హాజరయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘నేను రైసినా డైలాగ్ (@raisinadialogue) కు హాజరయ్యానునా మిత్రుడుప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (@chrisluxonmp) లోతైన అవగాహనతో వ్యక్తంచేసిన అభిప్రాయాలను తెలుసుకున్నాను.

@chrisluxonmp” అని పేర్కొన్నారు.


(Release ID: 2112216) Visitor Counter : 14