ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి సంతాపం
Posted On:
16 FEB 2025 7:18AM by PIB Hyderabad
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో -
‘‘న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరగడం బాధాకరం. ఈ విషాద ఘటనలో తమ ప్రియతముల్ని కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. తొక్కిసలాటకు గురి అయిన వారందరికీ అవసరమైన సహాయ సహకారాలను అధికార యంత్రాంగం అందిస్తోంది’’ అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2103903)
Visitor Counter : 28
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam