ప్రధాన మంత్రి కార్యాలయం
వసంత పంచమి- సరస్వతి పూజ.. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
02 FEB 2025 10:26AM by PIB Hyderabad
ఈ రోజు ‘వసంత పంచమి’... సరస్వతి దేవీమాతను ఆరాధించే రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘వసంత పంచమి, సరస్వతి పూజ.. ఈ శుభ సందర్భాల వేళ, దేశ ప్రజలందరికీ అనేకానేక శుభకామనలు’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2098998)
Visitor Counter : 9
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam