ప్రధాన మంత్రి కార్యాలయం
వసంత పంచమి- సరస్వతి పూజ.. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 FEB 2025 10:26AM by PIB Hyderabad
ఈ రోజు ‘వసంత పంచమి’... సరస్వతి దేవీమాతను ఆరాధించే రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘వసంత పంచమి, సరస్వతి పూజ.. ఈ శుభ సందర్భాల వేళ, దేశ ప్రజలందరికీ అనేకానేక శుభకామనలు’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2098998)
आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam