ప్రధాన మంత్రి కార్యాలయం
కువైట్ లో 101 ఏళ్ల మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని కలవనున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 DEC 2024 11:20AM by PIB Hyderabad
తనకు అందిన ఓ అభ్యర్థనపై స్పందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. శనివారం కువైట్ లో జరిగే భారతీయ సంతతి ప్రజలతో జరిగే సమావేశం సందర్భంగా 101 ఏళ్ల వయస్సున్న మాజీ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీ మంగళ్ సైన్ హండాను కలవబోతున్నారు. ఇందుకోసం తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
‘‘తప్పకుండా! నేడు కువైట్ లో @MangalSainHanda గారిని కలవడం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన పేర్కొన్నారు.
***
MJPS/VJ
(రిలీజ్ ఐడి: 2086967)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam