ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి పర్వదినాల ఏడో రోజున కాళరాత్రి అమ్మవారిని అర్చించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 OCT 2024 8:56AM by PIB Hyderabad

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడో రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాళరాత్రి అమ్మవారిని అర్చించారు.  

నవరాత్రుల్లో ‘మహా సప్తమి’కాళరాత్రి అమ్మవారిని కొలిచే పావన సందర్భంఅమ్మవారి దయ భక్తులందరికీ లభించివారి జీవితాల్లో భయమన్నది లేకుండా ఉండాలని ప్రార్థిస్తున్నానుకాళరాత్రి అమ్మవారిని అర్చించే ఈ స్తుతి మీ అందరి కోసం”అంటూ ప్రధానమంత్రి తన సామాజిక మాధ్యమ ‘‘ఎక్స్’’లో పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2063360) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam