ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ముంబయి మెట్రో ప్రయాణంలోని జ్ఞాపకాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 06 OCT 2024 2:00PM by PIB Hyderabad

ముంబయి మెట్రో ప్రయాణంలోని తన జ్ఞాపకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

‘ఎక్స్’ లో చేసిన పోస్ట్‌లో, ఆయన ఇలా రాశారు:

“ముంబయి మెట్రో మంచి జ్ఞాపకాలను అందించింది. నిన్నటి మెట్రో ప్రయాణంలోని ముఖ్యాంశాలను మీ ముందు ఉంచుతున్నాను.”

 

 

***

MJPS/SR



(Release ID: 2062655) Visitor Counter : 5