ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబయి మెట్రో ప్రయాణంలోని జ్ఞాపకాలను పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 OCT 2024 2:00PM by PIB Hyderabad

ముంబయి మెట్రో ప్రయాణంలోని తన జ్ఞాపకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

‘ఎక్స్’ లో చేసిన పోస్ట్‌లో, ఆయన ఇలా రాశారు:

“ముంబయి మెట్రో మంచి జ్ఞాపకాలను అందించింది. నిన్నటి మెట్రో ప్రయాణంలోని ముఖ్యాంశాలను మీ ముందు ఉంచుతున్నాను.”

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2062655) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam