ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

స్వచ్ఛ భారత్‌కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ప్రశంసలు

Posted On: 02 OCT 2024 9:19AM by PIB Hyderabad

భారత్‌ను పరిశుభ్రంగా మార్చేందుకుమెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు ఉండేలా చూసుకునే విషయంలో సమష్టి కృషిని తెలిపే ‘స్వచ్ఛ భారత్‌’కు దశాబ్దం పూర్తయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఇలా పోస్ట్ చేశారు:

"నేడు స్వచ్ఛ భారత్‌కు 10 ఏళ్లు పూర్తయ్యాయిఇది దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికిమెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండేలా నిర్ధారించుకునేందుకు ఒక ముఖ్యమైన సమష్టి కార్యక్రమందీన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వారందరికీ నేను ప్రణామం చేస్తున్నాను.”

***


MJPS/TS



(Release ID: 2060982) Visitor Counter : 29