ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పౌరులకు విజ్ఞ

Posted On: 02 OCT 2024 9:39AM by PIB Hyderabad

గాంధీ జయంతి సందర్భంగా యువతతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారుపరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రోజు ప్రజలు పాల్గొనాలనితద్వారా స్వచ్ఛ భారత్ మిషన్‌ను బలోపేతం చేయాలని ఆయన కోరారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ విధంగా పేర్కొన్నారు:

ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నానుమీరంతా కూడా ఈ రోజు ఇలాంటి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనాలనిఅదే సమయంలో స్వచ్ఛభారత్ మిషన్‌ను బలోపేతం చేయటాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. #10YearsOfSwachhBharat "


 

***

MJPS/TS



(Release ID: 2060981) Visitor Counter : 20