ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పౌరులకు విజ్ఞ
Posted On:
02 OCT 2024 9:39AM by PIB Hyderabad
గాంధీ జయంతి సందర్భంగా యువతతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రోజు ప్రజలు పాల్గొనాలని, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ను బలోపేతం చేయాలని ఆయన కోరారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మీరంతా కూడా ఈ రోజు ఇలాంటి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనాలని, అదే సమయంలో స్వచ్ఛభారత్ మిషన్ను బలోపేతం చేయటాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. #10YearsOfSwachhBharat "
***
MJPS/TS
(Release ID: 2060981)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam