ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జరిగిన గణేశ్ పూజలో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
11 SEP 2024 11:12PM by PIB Hyderabad
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణేశ్ పూజ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
మన అందరికీ సంతోషాన్ని, సమృద్ధిని, చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించమంటూ భగవాన్ గణేశుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఇలా తెలిపారు:
‘‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ జీ నివాసంలో జరిగిన గణేశ్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఆ భగవాన్ శ్రీ గణేశ్ సంతోషాన్నీ, సమృద్ధిన్నీ, చక్కనైన ఆరోగ్యాన్నీ మనకందరికీ అనుగ్రహించుగాక.’’
“सरन्यायाधीश, न्यायमूर्ती डी वाय चंद्रचूड जी यांच्या निवासस्थानी गणेश पूजेत सामील झालो.
भगवान श्री गणेश आपणा सर्वांना सुख, समृद्धी आणि उत्तम आरोग्य देवो.”
***
MJPS/ST
(Release ID: 2054083)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam