ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ గవర్నర్ సమావేశం

Posted On: 29 AUG 2024 12:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేశన్ ఈ రోజు  సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా తెలిపింది:

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేశన్ ఈ రోజు సమావేశమయ్యారు.’’

 

 

***

MJPS/RT



(Release ID: 2049767) Visitor Counter : 19