ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రితో ఝార్ఖండ్ గవర్నర్ సమావేశం

Posted On: 03 AUG 2024 9:43PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన  సందేశంలో:

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ (@santoshgangwar) సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

 

***

DS/ST



(Release ID: 2041373) Visitor Counter : 16