ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గవర్నర్ల సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 AUG 2024 10:40PM by PIB Hyderabad

   ప్రధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశంలో పాల్గొన్నారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో-

‘‘ఈ రోజు నేను గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చల్లో  భాగస్వామినయ్యాను. ఇవిగో సమావేశంలో కొన్ని దృశ్యాలు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2041366) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam