ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రితో తెలంగాణ గవర్నర్ సమావేశం

Posted On: 03 AUG 2024 9:45PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో-

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

***

DS/ST



(Release ID: 2041365) Visitor Counter : 18