ప్రధాన మంత్రి కార్యాలయం
పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించిన ప్రధాన మంత్రి
Posted On:
24 JUN 2024 11:20AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘మన దేశ ప్రజల కు సేవ చేస్తున్నందుకు గర్వం గా ఉంది. పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరిస్తున్నాను.’’ అని తెలియజేశారు.
***
DS/ST
(Release ID: 2028207)
Visitor Counter : 35
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam