ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 JUN 2024 11:20AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

 

‘‘మన దేశ ప్రజల కు సేవ చేస్తున్నందుకు గర్వం గా ఉంది. పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరిస్తున్నాను.’’ అని తెలియజేశారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2028207) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam