రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రేపటి రోజు నఅయోధ్య ను సందర్శించనున్న భారతదేశం యొక్క రాష్ట్రపతి

Posted On: 30 APR 2024 5:41PM by PIB Hyderabad

భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి రేపటి రోజు న అంటే 2024 మే ఒకటో తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ను సందర్శించనున్నారు.

 

ఆమె అయోధ్య ను సందర్శించి, శ్రీ హనుమాన్ గఢీ దేవాలయం లో, ప్రభు శ్రీ రాముని దేవాలయం లో మరియు కుబేర్ తీల లో దర్శనం, ఇంకా ఆరతి కార్యక్రమాల లో పాలుపంచుకోనున్నారు. ఆమె సరయు పూజ మరియు ఆరతి లలో సైతం పాల్గొంటారు.

 

***



(Release ID: 2019249) Visitor Counter : 77