ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్య ప్రదేశ్లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్నితెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 29 FEB 2024 10:11AM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని డిండోరీ జిల్లా లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. వారి కి ఈ కఠిన కాలం లో సంయమనాన్ని ఆ ఈశ్వరుడు అనుగ్రహించు గాక. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా తిరిగి స్వస్థులు అవ్వాలని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునుకలుగా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.

 

*********

DS/ST



(Release ID: 2010301) Visitor Counter : 90