ప్రధాన మంత్రి కార్యాలయం

మదురై లో మీనాక్షి అమ్మవారి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి

Posted On: 27 FEB 2024 10:17PM by PIB Hyderabad

మదురై లో మీనాక్షి అమ్మవారి దేవాలయం లో ఈ రోజు న జరిగిన ప్రార్థన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మదురై లో మీనాక్షి అమ్మవారి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకొని నేను ధన్యుడి ని అయ్యానన్న అనుభూతి ని పొందాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS



(Release ID: 2009958) Visitor Counter : 60