ప్రధాన మంత్రి కార్యాలయం
మదురై లో మీనాక్షి అమ్మవారి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 FEB 2024 10:17PM by PIB Hyderabad
మదురై లో మీనాక్షి అమ్మవారి దేవాలయం లో ఈ రోజు న జరిగిన ప్రార్థన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మదురై లో మీనాక్షి అమ్మవారి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకొని నేను ధన్యుడి ని అయ్యానన్న అనుభూతి ని పొందాను.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 2009958)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam