ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ లోని మహెసాణాలో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 22 FEB 2024 6:15PM by PIB Hyderabad

గుజరాత్ లోని మహెసాణా లో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించడం తో పాటు గా, అక్కడ జరిగిన పూజ కార్యక్రమం లో కూడా పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని గుజరాతీ భాష లో ఈ క్రింది విధం గా నమోదు చేశారు :

જય વાળીનાથ!

આજ રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.

 



(Release ID: 2008347) Visitor Counter : 53