ప్రధాన మంత్రి కార్యాలయం

లఖీసరాయ్ లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణ నష్టంవాటిల్లినందుకు దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 21 FEB 2024 12:37PM by PIB Hyderabad

బిహార్ లోని లఖీసరాయ్ లో రహదారి ప్రమాదం సంభవించి ప్రాణ నష్టాని కి దారితీయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అయ్యేటట్టు అనుగ్రహించాలంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘బిహార్ లోని లఖీసరాయ్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖాన్ని కలిగించేది గా ఉంది. ఈ దుర్ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునుకలు గా ఉంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

 

 

***

DS/RT



(Release ID: 2007706) Visitor Counter : 80