ప్రధాన మంత్రి కార్యాలయం
లఖీసరాయ్ లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణ నష్టంవాటిల్లినందుకు దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
21 FEB 2024 12:37PM by PIB Hyderabad
బిహార్ లోని లఖీసరాయ్ లో రహదారి ప్రమాదం సంభవించి ప్రాణ నష్టాని కి దారితీయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అయ్యేటట్టు అనుగ్రహించాలంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘బిహార్ లోని లఖీసరాయ్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖాన్ని కలిగించేది గా ఉంది. ఈ దుర్ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునుకలు గా ఉంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
***
DS/RT
(Release ID: 2007706)
Visitor Counter : 129
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam