ప్రధాన మంత్రి కార్యాలయం

బసంత్ పంచమి మరియుసరస్వతీ పూజ ల సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 FEB 2024 11:14AM by PIB Hyderabad

బసంత్ పంచమి మరియు సరస్వతీ పూజ ల సందర్భం లో ఈ రోజు న దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘బసంత్ పంచమి మరియు సరస్వతీ పూజ ల సందర్భం లో నా దేశవ్యాప్త కుటుంబ సభ్యుల కు ఇవే అనంత శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 2005987) Visitor Counter : 48