ప్రధాన మంత్రి కార్యాలయం

మన విద్య సంస్థ ల అంతర్జాతీయ లక్ష్యాల సాధన కు కేంద్రంకట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి 

Posted On: 13 FEB 2024 12:36PM by PIB Hyderabad

కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వ్రాసినటువంటి ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు.

 

జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) లో పేర్కొన్న ప్రకారం మన విద్య సంస్థ ల యొక్క అంతర్జాతీయ లక్ష్యాల పట్ల తన ప్రభుత్వం నిబద్ధమై ఉంది అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) లో పేర్కొన్నట్లుగా మన విద్య సంస్థల యొక్క అంతర్జాతీయ లక్ష్యాల సాధన కు కట్టుబడి ఉంది. ఇదే భావన ను కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు వ్యక్తం చేస్తూ, ఐఐటి-దిల్లీ యొక్క అబు ధాబీ కేంపస్ మరియు ఐఐటి-మద్రాస్ యొక్క జాంజీబార్ కేంపస్ లు ఈ నిబద్ధత ను చాటిచెబుతున్నాయి అంటూ ఒక వ్యాసం లో వ్రాశారు’’ అని పేర్కొన్నారు.

***

DS/RT



(Release ID: 2005617) Visitor Counter : 53