ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి తో సమావేశమైన బిహార్ ఉప ముఖ్యమంత్రులు

Posted On: 05 FEB 2024 5:15PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

***


DS/TS



(Release ID: 2002717) Visitor Counter : 60