ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి తో సమావేశమైన బిహార్ ఉప ముఖ్యమంత్రులు
प्रविष्टि तिथि:
05 FEB 2024 5:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
***
DS/TS
(रिलीज़ आईडी: 2002717)
आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam