ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో సమావేశమైన బిహార్ ఉప ముఖ్యమంత్రులు

प्रविष्टि तिथि: 05 FEB 2024 5:15PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ఉప ముఖ్య మంత్రులు శ్రీ సామ్రాట్ చౌధరీ మరియు శ్రీ విజయ్ కుమార్ సిన్హా లు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

***


DS/TS


(रिलीज़ आईडी: 2002717) आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam