ప్రధాన మంత్రి కార్యాలయం

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

Posted On: 26 JAN 2024 9:41AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ 75వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా , ప్రతి ఒక్క పౌరుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక సందేశాన్ని ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇందులో ప్రధానమంత్రి , “75 వ రిపబ్లిక్ దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు, జై  హింద్(“देश के अपने समस्त परिवारजनों को गणतंत्र दिवस की बहुत-बहुत शुभकामनाएं। जय हिंद!) ”అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

********

DS/ST



(Release ID: 1999841) Visitor Counter : 114