ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో దైవదర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
17 JAN 2024 1:59PM by PIB Hyderabad
కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో ఈ రోజు న దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో :
‘‘గురువయూర్ దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను. ఈ దేవాలయం యొక్క దైవిక శక్తి గొప్పది. భారతదేశం లో ప్రతి ఒక్కరు సంతోషం గా మరియు సమృద్ధం గా ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించాను.’’ అని ఒక సందేశం లో పేర్కొన్నారు.
“പവിത്രമായ ഗുരുവായൂർ ക്ഷേത്രത്തിൽ പ്രാർത്ഥിച്ചു. ഈ ക്ഷേത്രത്തിന്റെ ദിവ്യമായ ഊർജം അളവറ്റതാണ്. എല്ലാ ഇന്ത്യക്കാരും സന്തോഷത്തോടെയും സമൃദ്ധിയോടെയും തുടരാൻ ഞാൻ പ്രാർഥിച്ചു.”
***
DS/TS
(Release ID: 1996966)
Visitor Counter : 173
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam