ప్రధాన మంత్రి కార్యాలయం

మకరసంక్రాంతి సందర్భం లో శుబాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 JAN 2024 9:38AM by PIB Hyderabad

మకర సంక్రాంతి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుబాకాంక్షల ను తెలియజేశారు.

 

 

ప్రధాన మంత్రి ఒక సందేశం లో –

‘‘సాధన, ధ్యానం మరియు దానం, పుణ్యం ల యొక్క పవిత్ర సంప్రదాయం తో ముడిపడ్డ పవిత్రమైనటువంటి పండుగ రోజైన మకర సంక్రాంతి తాలూకు ఇవే అనేకానేక శుభాకాంక్షలు. ప్ర కృతి యొక్క ఈ ఉత్సవ వేళ లో సుఖాన్ని, సమృద్ధి ని, సౌభాగ్యాన్ని మరియు ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని సూర్యదేవుడు దేశం లోని నా కుటుంబ సభ్యుల కు ప్రసాదించు గాక అని ఉత్తరాయణ సూర్యదేవుడి ని కోరుకొంటున్నాను’’ అంటూ వ్రాసి, ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేశారు.

 

“సంక్రాంతి శుభాకాంక్షలు.”

 

 

“ಸಂಕ್ರಾಂತಿಯ ಶುಭಾಶಯಗಳು.”

 

 

***

DS/TS

 



(Release ID: 1996537) Visitor Counter : 101