ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన మిజోరమ్ ముఖ్యమంత్రి
प्रविष्टि तिथि:
04 JAN 2024 2:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ పు. లాల్ దుహోమా ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ పు. లాల్ దుహోమా సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
***
DS/RT
(रिलीज़ आईडी: 1993090)
आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam