ప్రధాన మంత్రి కార్యాలయం

డెహ్రాడూన్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో దేశీయ ఉత్పత్తులగురించి ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

Posted On: 08 DEC 2023 5:11PM by PIB Hyderabad

డెహ్రాడూన్లో ఇన్వెస్టర్ల సమావేశంలో దేశీయ  ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.

 

, సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి, ఇన్వెస్టర్ల సదస్సు ఫోటోలు షేర్ చేయడంతోపాటు,  ఒక  సందేశం  ఇస్తూ....

 

 “డెహ్రాడూన్‌లో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో, దేవభూమి ఉత్పత్తులను దగ్గరగా చూసేందుకు , వారి వ్యాపార కార్యకలాపాల పరివారంతో సంభాషించే అవకాశం నాకు లభించింది. ఉత్తరాఖండ్‌లో తయారైన వస్తువులు ప్రపంచవ్యాప్తంగా తమ స్వంత ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తాయని నేను విశ్వసిస్తున్నాను’. అని పేర్కొన్నారు.



(Release ID: 1984335) Visitor Counter : 54