ప్రధాన మంత్రి కార్యాలయం
భాయి దూజ్సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
15 NOV 2023 9:13AM by PIB Hyderabad
భాయి దూజ్ సందర్బం లో ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో
‘‘ సోదరీ సోదరుల పవిత్ర బంధానికి ప్రతీక గా జరుపుకొనేటటువంటి పండుగ యే భాయి దూజ్. ఈ పావనమైన మరియు పునీతమైన సందర్భం లో దేశ వ్యాప్తంగా నా కుటుంబ సభ్యుల కు ఇవే నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
**********
Dhiraj Singh/Siddhant Tiwari
(Release ID: 1977133)
Read this release in:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam