ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియాకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 NOV 2023 9:59PM by PIB Hyderabad
నెదర్ లాండ్స్ తో జరిగిన ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను భారతదేశం క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘దీపావళి ని మరింత విశిష్టం గా మలచినందుకు మన క్రికెట్ జట్టు కు ధన్యవాదాలు.
నెదర్ లాండ్స్ తో జరిగిన పోటీ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినందుకు గాను టీమ్ ఇండియా కు అభినందన లు. నేర్పు మరియు టీమ్ వర్కు లతో కూడినటువంటి ఆకర్షణీయమైన ఆటతీరు ఇది.
సెమి-ఫైనల్ కు గాను ఇవే శుభాకాంక్షలు. భారతదేశం ఉప్పొంగిపోతున్నది.’’ అని పేర్కొన్నారు.
*****
DS
(रिलीज़ आईडी: 1976572)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam