ప్రధాన మంత్రి కార్యాలయం

దక్షిణ ఆఫ్రికాకు వ్యతిరేకం గా జరిగిన మ్యాచ్ లో గెలిచినందుకు భారతదేశం క్రికెట్ జట్టు కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 05 NOV 2023 10:22PM by PIB Hyderabad

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఈ రోజు న దక్షిణ ఆఫ్రికా పై భారతదేశం క్రికెట్ జట్టు సాధించిన గెలుపున కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

ఈ రోజు న ఒక చక్కటి ఇన్నింగ్స్ ను ఆడినందుకు గాను శ్రీ విరాట్ కోహ్ లీ ని కూడా ఆయన ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘మన క్రికెట్ జట్టు మరొక సారి విజయాన్ని సాధించింది. దక్షిణ ఆఫ్రికా పై శ్రేష్ఠమైనటువంటి ప్రదర్శన కు గాను జట్టు కు ఇవే అభినందన లు. గొప్పదైనటువంటి టీమ్ వర్క్ ఇది.

వారు ఈ రోజు న భలే ఇన్నింగ్స్ ను ఆడిన శ్రీ విరాట్ కోహ్ లీ కి ఒక ఘనమైన పుట్టిన రోజు కానుక ను కూడా ఇచ్చారు.’’ అని పేర్కొన్నారు.

 

****

DS/RT



(Release ID: 1974970) Visitor Counter : 134