ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ లో మహిళల డిస్కస్ త్రోలో కాంస్య పతకం గెలుచుకున్న లక్ష్మికి ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 27 OCT 2023 6:44PM by PIB Hyderabad

హాంగ్ ఝూ ఆసియన్  పారా గేమ్స్  లో మహిళల డిస్కస్  త్రో F37/38 ఈవెంట్  లో కాంస్య పతకం గెలుచుకున్న లక్ష్మిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘మహిళల డిస్కస్  త్రో F37/38 ఈవెంట్  లో ప్రతిష్ఠాత్మకమైన కాంస్య పతకం సాధించిన లక్ష్మికి అభినందనలు. యావత్  జాతికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1972448) आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam