ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ప్రమోద్ భాగవత్కు ప్రధాని ప్రశంసలు
నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2023 7:55PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్-3’లో స్వర్ణ పతకం సాధించిన ప్రమోద్ భాగవత్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ విజయం సాధించడంలో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం అద్వితీయమని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్-3’లో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ప్రమోద్ భాగవత్కు నా అభినందనలు. తుదిపోరులో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం దేశం గర్వించే విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి కొనియాడారు.
(రిలీజ్ ఐడి: 1972417)
సందర్శకుల సూచీ సంఖ్య : : 153
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam