ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో మహిళల శాట్ పుట్-ఎఫ్34 పోటీ లో వెండి పతకాన్ని భాగ్యశ్రీ మాధవ్రావ్ జాదవ్ గారు గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 26 OCT 2023 11:51AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మహిళల శాట్ పుట్-ఎఫ్34 పోటీ లో రజత పతకాన్ని గెలిచిన భాగ్యశ్రీ మాధవ్ రావ్ జాదవ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో మహిళల శాట్ పుట్-ఎఫ్34 పోటీ లో రజత పతకాన్ని సాధించినందుకు భాగ్యశ్రీ మాధవ్ రావ్ జాదవ్ గారి కి ఇవే అభినందన లు. భావి ప్రయాసల లోనూ ఆమె రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1971421) Visitor Counter : 111