ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో మహిళల శాట్ పుట్-ఎఫ్34 పోటీ లో వెండి పతకాన్ని భాగ్యశ్రీ మాధవ్రావ్ జాదవ్ గారు గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 OCT 2023 11:51AM by PIB Hyderabad
చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మహిళల శాట్ పుట్-ఎఫ్34 పోటీ లో రజత పతకాన్ని గెలిచిన భాగ్యశ్రీ మాధవ్ రావ్ జాదవ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో మహిళల శాట్ పుట్-ఎఫ్34 పోటీ లో రజత పతకాన్ని సాధించినందుకు భాగ్యశ్రీ మాధవ్ రావ్ జాదవ్ గారి కి ఇవే అభినందన లు. భావి ప్రయాసల లోనూ ఆమె రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971421)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam