ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాకు పిఎం అభినందనలు

Posted On: 24 OCT 2023 9:49PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్  త్రో ఈవెంట్- F54/55/56లో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘ముత్తురాజా కాంస్య పతకం సాధించినందుకు ప్రశంసలు.

మెన్స్  డిస్కస్  త్రో- ఈవెంట్- F54/55/56లో అద్భుతమైన విజయం సాధించిందుకు అభినందనలు. ఈ అసాధారణ ప్రదర్శన అతని అంకిత భావం, స్ఫూర్తికి ఒక పరీక్ష. భారతదేశం నిన్ను చూసి గర్వపడుతోంది’’ అని పేర్కొన్నారు.  



(Release ID: 1970843) Visitor Counter : 87