ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాకు పిఎం అభినందనలు
Posted On:
24 OCT 2023 9:49PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్- F54/55/56లో కాంస్య పతకం సాధించిన ముత్తురాజాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘ముత్తురాజా కాంస్య పతకం సాధించినందుకు ప్రశంసలు.
మెన్స్ డిస్కస్ త్రో- ఈవెంట్- F54/55/56లో అద్భుతమైన విజయం సాధించిందుకు అభినందనలు. ఈ అసాధారణ ప్రదర్శన అతని అంకిత భావం, స్ఫూర్తికి ఒక పరీక్ష. భారతదేశం నిన్ను చూసి గర్వపడుతోంది’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1970843)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam